తిరుమలలో శ్రీవారి దర్శనం కొన్ని రోజులు భక్తులకు అందుబాటులో వుండదని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పారంటున్న రమణ దీక్షితులు