India skipper Virat Kohli is set to skip the T20Is against Bangladesh as he has been playing non-stop since the ODIs against Australia in March. Workload management of the players has been a priority with the team under Kohli and while most of the senior players have had a break on and off, Kohli last took a break in January when he sat out the final two ODIs against New Zealand and the T20 series that followed.
#ViratKohli
#Rohithsharma
#indiavsbangladesh
#teamindia
#bcci
#souravganguly,
#testchampionship
#dhoni
బంగ్లాదేశ్తో స్వదేశంలో జరగనున్న టీ20 సిరిస్ నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి విరాట్ కోహ్లీ నాన్ స్టాఫ్గా క్రికెట్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టు మనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.వరల్డ్కప్కు ముందు పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చినప్పటికీ కోహ్లీకి మాత్రం ఆ అవకాశం లేదు. విరాట్ కోహ్లీ చివరగా ఈ ఏడాది జనవరిలో విశ్రాంతి తీసుకున్నాడు. జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరిస్లో చివరి రెండు వన్డేలతో పాటు ఆ తర్వాత జరిగిన టీ20 సిరిస్ నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.