లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడుతూ యుద్ధ వాతావరణానికి తెర తీసిన చైనా కన్ను అరుణాచల్ ప్రదేశ్పై పడింది. లఢక్ వద్ద తన పప్పులేవీ ఉడక్కపోవడంతో ఇక దేశ ఈశాన్య దిక్కు వద్ద వివాదాలకు తెర తీసింది. సరిహద్దుల్లోని బమ్ లా పాస్ వద్ద కొత్తగా మూడు గ్రామాలను నిర్మించింది. ఈ ప్రాంతం మొత్తం వివాదాస్పదమైనదే. అలాంటి చోట భారత్ను రెచ్చగొట్టేలా గ్రామాలను నిర్మించడం పట్ల భారత్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.
#IndiaChinaBorder
#ArunachalPradesh
#BumLaPass
#China
#PeoplesLiberationArmy
#Chinesemilitary
#IndianArmy
#IndiaChinaStandOff
#LAC
#BhutanChina
#BhutanChinaborder
#Chinesearmy