#CyberabadPolice
#DrunkAndDrive
#DrivingLicence
#CPSajjanar
#Telangana
మద్యం సేవించి వాహనం నడిపే వారికి సైబరాబాద్ పోలీసులు షాకిస్తున్నారు. తాగి వాహనం నడిపేవారు ఉగ్రవాదులతో సమానం అంటూ ఇటీవలే సీపీ సజ్జనార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో డ్రంకన్ డ్రైవ్లో రెండోసారి పట్టుబడితే.. డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దవుతుందని పోలీసులు స్పష్టం చేశారు.