Surprise Me!

నగరంలో మురుగునీటి వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం ఫోకస్ - ఎస్​టీపీల బాధ్యత జలమండలికి

2024-06-30 259 Dailymotion

Govt Focus On Sewage System : రాష్ట్ర రాజధానిలో మురుగునీటి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు 4 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తైన ఎస్​టీపీలను ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముగింపు దశకు చేరిన ఫతేనగర్, ఖాజాకుంట ఎస్​టీపీల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తోంది.