Surprise Me!

47.1 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - త్వరలో సెకండ్ వార్నింగ్ - 73కి చేరితే ఏమవుతుందంటే?

2024-07-22 58 Dailymotion

Godavari Water level At Bhadrachalam Today : భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఇప్పటికే 47.1 అడుగులకు చేరుకుంది. 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నీటిమట్టం 48 అడుగుల స్థాయి నుంచే పలు గ్రామాలకు ముప్పు మొదలవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.