Surprise Me!

భూకబ్జాలకు పాల్పడితే కఠినశిక్ష: సీఎం చంద్రబాబు

2024-11-21 1 Dailymotion

CM Chandrababu in Assembly : కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు అవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లోకాయుక్త, ఏపీ హెచ్‌ఆర్సీ తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు.