నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు బ్లూప్రింట్ ప్రెజెంటేష
2025-05-25 1 Dailymotion
CM Chandrababu At NITI AAYOG Meeting: వికసిత భారత్-2047కి ఆంధ్రప్రదేశ్ వాటాగా 2 లక్షల 40వేల కోట్ల డాలర్ల జీఎస్డీపీ సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.