రాష్ట్రమంతా విస్తరించిన నైరుతి రుతుపవనాలు - పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ - ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు