సముద్రంలోకి వెళ్లే నీళ్లనే ఏపీ వాడుకుంటుందన్న ఏపీ సీఎం చంద్రబాబు - తెలంగాణకు నష్టం వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారన్న బాబు - గోదావరిపై ప్రాజెక్టు కడితే అభ్యంతరం చెప్పలేదని వెల్లడి