ఉయ్యాలవాడలో బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ - శనివారం రాత్రి భోజనం తిన్న అనంతరం విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత - విద్యార్థినులను పరామర్శించిన రాజకీయ పార్టీ నాయకులు