ఐదుగురు సైబర్ నేరగాళ్లు అరెస్ట్, రూ.41 లక్షలు స్వాధీనం - ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.1.74 కోట్లు దోచుకున్న నిందితులు - బాధితుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి నరసింహప్ప ఫిర్యాదుతో అరెస్ట్