కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేసిన మాజీ సీఎం కేసీఆర్, హరీశ్రావు - హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు