నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష - ఈనెల 23 నుంచి 25 వరకు కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణ - అధికారులకు సీఎం దిశానిర్దేశం