పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా అందరం పీ4లో భాగస్వాములవుదామని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు - పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం తొలిరోజు నుంచే పనిచేస్తుందని వెల్లడి