మొంథా తుపాను ధాటికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేలకొరిగిన పంటలు - మున్నేరు వరదతో నీటమునిగిన చేతికి వచ్చిన పంటలు, వందల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని అన్నదాతల ఆవేదన