శ్రీ మారుతి రామ క్వారీ వర్క్ లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వివాదం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరింది. 1986 లో నాటి సీఎం నందమూరి తారక రామారావు ఇచ్చిన క్వారీని తర్వాతి కాలంలో రద్దు చేశారని తెలిపారు. అప్పటి నుంచి క్వారీ కోసం పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.
The long-pending dispute of Sri Maruti Rama Quarry Work Labour Contract Cooperative Society Limited has now reached the NTR District Collector’s Office.
The members allege that the quarry allotted to them in 1986 by former CM N.T. Rama Rao was later cancelled, and despite decades of struggle, no solution has been provided.
Even after approaching Mylavaram MLA Vasantha Krishna Prasad, they claim no progress has been made.
📌 Key Points:
Quarry allotted in 1986 by NTR
Later cancelled; society members protesting for decades
Issue escalated to NTR District Collector
MLA Vasantha Krishna Prasad informed but no action, claim members
Stay tuned for more updates on this developing issue.
#NTR #QuarryDispute #Prajadarbar #CMNTRamaRao #Mylavaram #NTRDistrict #NTRamaRao #VasanthaKrishnaPrasad #MarutiRamaQuarrySociety #PublicGrievanceRedressalSystem
~PR.358~ED.232~HT.286~