దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - అమరావతిలో లోక్భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి అంగీకారం