ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానన్న జగన్ - కూటమి ప్రభుత్వ పాలన అన్యాయంగా ఉందని వెల్లడి - ప్రజలందరూ వైఎస్సార్సీపీ వైపే చూస్తున్నారని, నేతలంతా ప్రజల్లోనే ఉండాలని పిలుపు