రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య - చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఘటన - కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు