కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుమల పవిత్రత కాపాడేందుకు చర్యలు చేపట్టామన్న సీఎం చంద్రబాబు - ప్రక్షాళనలో భాగంగానే శ్యామలరావును పంపామని వెల్లడి