ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 23 వరకు ప్రత్యేక అవగాహన వారోత్సవాలు - ప్రచార రథాలు, కరపత్రాల ద్వారా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు స్మార్ట్ మీటరుపై అవగాహన