జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు - పసల మోహిత్, నరేంద్రబాబు మహిత్కు 100 శాతం ఉత్తీర్ణత, అత్యధిక మార్కులను సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు