12 మందికి ఆస్పత్రుల్లో చికిత్స, ఇద్దరి పరిస్థితి విషమం - బాధితుల నమూనాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖ ల్యాబ్లకు తరలింపు - బాధితుల వైద్య ఖర్చు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుందన్న ఎమ్మెల్యే