కాకినాడ జిల్లాలో భారీ పేలుడు ఘటనలో 21 మంది మృతి - ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు - వేట్లపాలెం బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు