రూ461.33 కోట్ల విలువైన ఆస్తులను ఇటీవల జప్తు చేసిన ఈడీ - అందులో రూ.95.80 కోట్ల విలువైన స్థిరాస్తులు వాసుదేవరెడ్డి సంబంధీకులవే - వాసుదేవరెడ్డి అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను జప్తు చేసిన ఈడీ