చట్టాల్ని సిలబస్లో చేర్చాలని సైకిల్ యాత్రకి శ్రీకారం- హిందూపురంలో సైకిల్యాత్రని మొదలుపెట్టిన యువకుడు - 700కి.మీ. ప్రయాణించి అమరావతికి చేరనున్న మంజునాథ్ - సిలబస్ మార్పులపై మంత్రి లోకేశ్ని కలవాలని ప్రయత్నం