నకిలీ వార్తలపై మూడంచెల నిఘా - 2021 ఐటీ చట్టం నిబంధనల్లో మార్పులకు కేంద్రం చర్యలు
2026-04-04 0 Dailymotion
ముసాయిదా మార్పులను మార్చి 30న ప్రతిపాదించిన కేంద్రం - ఏప్రిల్ 14 వరకు ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పుకోవచ్చు - చట్టం పరిధిలోకి వార్తలు, కరెంట్ ఎఫైర్స్ అందిస్తున్న వారు