విజిలెన్స్ విచారణలో 'ఆడుదాం-ఆంధ్రా' అవినీతి గుట్టు రట్టు - రూ.40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం ఆయినట్లు నిర్ధారణ - 600కు పైగా ప్రాంతాల్లో వందలాది మందిని విచారించిన అధికారులు