రోడ్డు ప్రమాద బాధితులకు 'పీఎం రాహత్' ద్వారా వైద్య సేవలు - రూ.లక్షన్నర వరకు తక్షణ నగదు రహిత వైద్య సేవలు అందిస్తున్నామన్న మంత్రి సత్యకుమార్