హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రకాశ్రాజ్ వ్యాఖ్యలు చేశారని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని భానుప్రకాశ్రెడ్డి డిమాండ్ - వారంలో క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని నోటీసులు