ఏపీలో తొలి పైలట్ శిక్షణా కేంద్రం - రాజమహేంద్రవరంలో ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన
2026-06-11 6 Dailymotion
రూ.100 కోట్ల భారీ పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు - ఎఫ్టీవో ద్వారా భవిష్యత్తులో ఏటా 500 మందికి పైలట్, క్యాబిన్ క్రూ శిక్షణ - ఇంటర్ విద్యార్థులకు సువర్ణావకాశం