చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీకి యత్నించిన దొంగలు - నిద్రిస్తున్న ప్రయాణికులు నుంచి ఆభరణాలు లాక్కునే ప్రయత్నం - దోపిడీ దొంగలపై కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు