సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబసభ్యులు - సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయిస్తున్నామన్న చంద్రబాబు - ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన సీఎం