పుష్కరాలకు వచ్చే భక్తుల్లో 70 శాతం మంది సమీప ఆలయాలను కూడా దర్శించుకుంటారని అధికారులు అంచనా - 162 ఆలయాల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు