ప్రమాదకర వ్యాధితో బాధపడుతున్న బాలుడు శ్రీవిష్ణు వైద్యానికి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 9 లక్షలు మంజూరు చేయించిన లోకేశ్ - తల్లిదండ్రులకు రూ. 9 లక్షల చెక్కును అందజేసిన టీడీపీ నేత భూపేష్రెడ్డి