ఏపీలో నకిలీ పోలీసుల హై డ్రామా - వ్యాపారిని కిడ్నాప్ చేసి రూ. కోటి కాజేసిన ముఠా, చివరికి?
2026-06-25 0 Dailymotion
చిత్తూరు జిల్లాలోని వ్యాపారి రవి కిడ్నాప్ - కేరళ పోలీసులమంటూ ఎంట్రీ ఇచ్చి చేతులకు సంకెళ్లు - నాలుగు రోజులు కారులో తిప్పుతూ 900 గ్రాముల బంగారం, రూ. కోటి నగదును కాజేసిన ముఠా