తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం - ద్రోణి ప్రభావంతో వేగంగా మారుతున్న వాతావరణ మార్పులు - వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు