ప్రజల అండతో కొండనైనా ఢీకొడ్తాం - సేవ చేసేందుకే కూటమి ఏర్పాటు: సీఎం చంద్రబాబు
2026-06-27 0 Dailymotion
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించిన చంద్రబాబు - ప్రతిఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని తీసుకొచ్చాం -ఆగస్ట్ 15 నుంచి అన్ని జిల్లాల్లో ఈ పథకం ప్రారంభం