అమరావతి పూర్తయితే మనుగడ ఉండదనే వైఎస్సార్సీపీ డ్రామాలు: కూటమి నేతలు
2026-06-27 1 Dailymotion
వైఎస్సార్సీపీ నేతల అమరావతి పర్యటనపై కూటమి నేతలు ఫైర్ - అన్నదాతలపై రౌడీయిజం చేసేందుకే ఆ పార్టీ నేతలు అమరావతి వెళ్లారన్న అనిత - రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ విషం కక్కుతున్నాడన్న సవిత