'మళ్లీ విధ్వంసం సృష్టించాలని చూస్తే ఊరుకోం' - వైఎస్సార్సీపీ నేతలపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం
2026-06-28 3 Dailymotion
అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని వైఎస్సార్సీపీ అంధకారం చేసిందని రైతుల ధ్వజం - మళ్లీ ఇప్పుడు అమరావతిలో అడుగుపెడతామంటే ఒప్పుకోబోమన్న రైతులు -రాజధానిగా అమరావతిని ఒప్పుకున్నాకే పర్యటించాలని స్పష్టం చేసిన రైతులు