Surprise Me!

విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

2026-06-30 5 Dailymotion

విశాఖలో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం - స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ద్రౌపదీ ముర్ము - 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదాన కార్యక్రమం