సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు క్షేమం - బోటు యజమాని కారె చిన్నను కాపాడి ఒడ్డుకు తరలించిన సహాయబృందాలు - మత్స్యకారుల గల్లంతుపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు