వియత్నాం ఘటన తలచుకుంటే కన్నీరు ఆగడం లేదన్న ప్రత్యక్ష సాక్షి - ఆ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుందని నయీం ఆవేదన - రేపటిలోగా మృతదేహాలను ఊర్లకు చేర్చే అవకాశం ఉందన్న నయీం