పుంగనూరు ఇన్ఛార్జి నియామక సమావేశంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ - తిరుపతిలో మంత్రుల సమక్షంలోనే బాహాబాహీకి దిగిన నేతలు - ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిపై పూలకుండీతో దాడి