అమరావతికి పూరీ జగన్నాథుడు వచ్చాడు - ఈ ప్రాంతానికి తిరుగులేదు: సీఎం చంద్రబాబు
2026-07-16 4 Dailymotion
అమరావతిలో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు - సంప్రదాయ వస్త్రధారణలో రథయాత్ర మహోత్సవానికి హాజరైన సీఎం - రథయాత్రలో పాల్గొన్న మంత్రి నారాయణ, కేంద్రమంత్రి పెమ్మసాని