విజయవాడ నుంచి కనెక్టివిటీ పెంచేందుకు ప్రయత్నాలు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
2026-07-18 3 Dailymotion
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన నియంత్రణ సేవల భవనం ప్రారంభం - ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్, ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి - ఏటీసీ భవనం ముందు మొక్క నాటిన రామ్మోహన్, చిన్ని