రహదారులు, బ్రిడ్జిలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆందోళన - ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రమాదకర వాగులు దాటాల్సి వస్తోందని వెల్లడి