ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంది - రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి : మంత్రి ఉత్తమ్
2026-07-20 0 Dailymotion
ఎల్నినో ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం - తెలంగాణ రాష్ట్రంలోనే ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ - తక్కువనీరు అవసరమయ్యే పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచన