లక్షెటిపేట సభలో అధికార పక్షంపై ధ్వజమెత్తిన కేటీఆర్- మే 5న మరణించిన నలుగురు రైతులకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థికసాయం - ఓట్లు, తిట్లు తప్పా రేవంత్రెడ్డి చేసేదేంలేదని ఆరోపణ